విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా విపక్షాలు ఇచ్చిన బంద్ ప్రభావం ఆర్టీసీపై పడింది. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రాష్ట్ర్యవాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నాయి.
యాభై శాతానికి పైగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. 4,800 బస్సులకుగానూ దాదాపు 2,500 బస్సులు నిలిపివేశారు. కాగా హైదారాబాద్ లో 80 శాతం వరకూ బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.18 కోట్లు కాగా, బంద్ కారణంగా ఈరోజు ఆదాయానికి భారీగా గండి పడే అవకాశం ఉంది.
యాభై శాతానికి పైగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. 4,800 బస్సులకుగానూ దాదాపు 2,500 బస్సులు నిలిపివేశారు. కాగా హైదారాబాద్ లో 80 శాతం వరకూ బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.18 కోట్లు కాగా, బంద్ కారణంగా ఈరోజు ఆదాయానికి భారీగా గండి పడే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment