ఆర్టీసీపై బంద్ ప్రభావం, నిలిచిన బస్సులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆర్టీసీపై బంద్ ప్రభావం, నిలిచిన బస్సులు

ఆర్టీసీపై బంద్ ప్రభావం, నిలిచిన బస్సులు

Written By news on Tuesday, April 9, 2013 | 4/09/2013

విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా విపక్షాలు ఇచ్చిన బంద్ ప్రభావం ఆర్టీసీపై పడింది. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రాష్ట్ర్యవాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నాయి.

యాభై శాతానికి పైగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. 4,800 బస్సులకుగానూ దాదాపు 2,500 బస్సులు నిలిపివేశారు. కాగా హైదారాబాద్ లో 80 శాతం వరకూ బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.18 కోట్లు కాగా, బంద్ కారణంగా ఈరోజు ఆదాయానికి భారీగా గండి పడే అవకాశం ఉంది.
Share this article :

0 comments: