'జగన్ ఫోబియాతో బాబుకు మతిభ్రమించింది' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'జగన్ ఫోబియాతో బాబుకు మతిభ్రమించింది'

'జగన్ ఫోబియాతో బాబుకు మతిభ్రమించింది'

Written By news on Sunday, April 28, 2013 | 4/28/2013

శ్రీకాకుళం: జగన్ ఫోబియాతో చంద్రబాబు, కాంగ్రెస్ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ ఆవిర్భావం తర్వాత ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవలేదని ఆయన తెలిపారు. భవిష్యత్‌లోనూ కూడా అదే పునారవృతమవుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు పాదయాత్రలో జగన్‌ను విమర్శించడాని కోసమే కాలం వృథా చేశారని.. అందుకే జనంలో నమ్మకం పొందలేకపోయారని కృష్ణదాసు ఆరోపించారు. 
Share this article :

0 comments: