శ్రీకాకుళం: జగన్ ఫోబియాతో చంద్రబాబు, కాంగ్రెస్ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం తర్వాత ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవలేదని ఆయన తెలిపారు. భవిష్యత్లోనూ కూడా అదే పునారవృతమవుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు పాదయాత్రలో జగన్ను విమర్శించడాని కోసమే కాలం వృథా చేశారని.. అందుకే జనంలో నమ్మకం పొందలేకపోయారని కృష్ణదాసు ఆరోపించారు.
Home »
» 'జగన్ ఫోబియాతో బాబుకు మతిభ్రమించింది'
'జగన్ ఫోబియాతో బాబుకు మతిభ్రమించింది'
Written By news on Sunday, April 28, 2013 | 4/28/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment