తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ మారాల్సిన అసవరం లేదని, వైఎస్సార్సీపీలోనే ఉండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతానని పార్టీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పుట్ట మధు స్పష్టం చేశారు. కరీంనగర్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను పార్టీ మారనున్నట్టు ఓ పత్రిక, మీడియాలో వచ్చిన కథనాలను ఖండించారు. వైఎస్సార్సీపీ అధిష్టానం తనకు జిల్లా కన్వీనర్గా బాధ్యతలు అప్పగించి గౌరవించిందని, ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పార్టీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు.
|
Home »
» వైఎస్సార్సీపీలోనే కొనసాగుతా : పుట్ట మధు
వైఎస్సార్సీపీలోనే కొనసాగుతా : పుట్ట మధు
Written By news on Wednesday, April 17, 2013 | 4/17/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment