వైఎస్ఆర్ సీపీ దీక్షా శిబిరం వద్ద ప్రజా బ్యాలెట్ ఫలితాలను పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ధర్మాన కృష్ణదాస్ విడుదల చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4,755 ఓట్లు పడ్డాయి. విద్యుత్ సమస్యలపై హైదరాబాద్ లో వైఎస్ విజయమ్మ కరెంట్ సత్యగ్రహం దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే.
Home »
» ప్రజా బ్యాలెట్ ఫలితాలు విడుదల
ప్రజా బ్యాలెట్ ఫలితాలు విడుదల
Written By news on Friday, April 5, 2013 | 4/05/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment