అమ్మహస్తం ప్రజలపాలిట కబంధ హస్తంగా మారిందని తిరుపతి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం తిరుపతిలో ఆరోపించారు. కేవలం ప్రభుత్వ ప్రచారం కోసమే అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రంలో ఒకొక్కరిపై కిరణ్ సర్కార్ రూ. 3 వేలు భారం వేసిందని తెలిపారు. కానీ ప్రజలకు రూ.140 రాయితీ ఇస్తున్నామని నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Home »
» 'అమ్మహస్తం ప్రజలపాలిట కబంధ హస్తం'
'అమ్మహస్తం ప్రజలపాలిట కబంధ హస్తం'
Written By news on Friday, April 19, 2013 | 4/19/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment