ప్రజలతో సంబంధం లేకుండా చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని ఖమ్మం జెడ్పీ సెంటర్ నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల అన్నారు. చంద్రబాబు రికార్డుల కోసమే పాదయాత్ర సాగిస్తున్నారని..ఆయన యాత్ర మూన్వాక్ తరహాలో సాగిందని షర్మిల ఎద్దేవా చేశారు. ఇష్టం వచ్చినట్లు వాగ్ధానాలు చేసిన చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేదని షర్మిల ప్రశ్నించారు.
ఎన్టీఆర్ ఇచ్చిన మద్య నిషేధానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు పాదయాత్ర ద్వారా 16 మంది విశ్వసనీయత కోల్పోయారని..బాబు పాదయాత్ర ద్వారా ఆ పార్టీ ముందుకు వెళుతుందో.. వెనక్క పోతుందో ఆయనకే అర్ధం కావడంలేదన్నారు. అర్ధరాత్రి చీకట్లో యాత్ర చేసిన చంద్రబాబు.. నిద్రపోయే సమయంలో ఎండిన పంటలను పరిశీలించారని.. ఏసీ బస్సుల్లో ఫ్యాన్ పెట్టుకుని ఉన్నారని షర్మిల విమర్శించారు.
ఎన్టీఆర్ ఇచ్చిన మద్య నిషేధానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు పాదయాత్ర ద్వారా 16 మంది విశ్వసనీయత కోల్పోయారని..బాబు పాదయాత్ర ద్వారా ఆ పార్టీ ముందుకు వెళుతుందో.. వెనక్క పోతుందో ఆయనకే అర్ధం కావడంలేదన్నారు. అర్ధరాత్రి చీకట్లో యాత్ర చేసిన చంద్రబాబు.. నిద్రపోయే సమయంలో ఎండిన పంటలను పరిశీలించారని.. ఏసీ బస్సుల్లో ఫ్యాన్ పెట్టుకుని ఉన్నారని షర్మిల విమర్శించారు.
0 comments:
Post a Comment