హైదరాబాద్ : సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు సీబీఐ వ్యవహరించడం లేదంటూ వైఎస్.జగన్మోహన్రెడ్డి వేసిన పిటిషన్ పై నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం వాదనలు ప్రారంభం అయ్యాయి. సీబీఐ సుప్రీంకోర్టు సూచనలు పట్టించుక
లేదని జగన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా దర్యాప్తును సీబీఐ ఆలస్యం చేస్తుందని జగన్ తన పిటిషన్ లో తెలిపారు.మరోవైపు అయిదో ఛార్జిషీట్ను చివరి ఛార్జ్షీట్గా పరిగణించాలంటూ నాంపల్లి సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్ పై కూడా వాదనలు జరగనున్నాయి. అన్ని ఛార్జిషీట్లు కలిపి ఒకే విచారణ చేయాలని విజయ సాయిరెడ్డి తన పిటిషన్ లో కోరారు. కాగా అడిషనల్ సోలిసిటర్ జనరల్ అశోక్ భాను కోర్టుకు హాజరయ్యారు |
Home »
» నాంపల్లి కోర్టులో జగన్ పిటిషన్ వాదనలు
నాంపల్లి కోర్టులో జగన్ పిటిషన్ వాదనలు
Written By news on Wednesday, April 24, 2013 | 4/24/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment