మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 117వ రోజు గురువారం సీతారాంపురం నుంచి ప్రారంభమతుందని ఆ పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. మర్రిబంధం వచ్చాక విరామం ఉంటుందని పేర్కొన్నారు. గొల్లపల్లి, పోనసానపల్లి వరకు పాదయాత్ర సాగుతుందని, అక్కడే రాత్రి బస చేస్తారని వివరించారు.
పర్యటించే ప్రాంతాలు
సీతారాంపురం, మర్రిబంధం, గొల్లపల్లి, పోనసానపల్లి
పర్యటించే ప్రాంతాలు
సీతారాంపురం, మర్రిబంధం, గొల్లపల్లి, పోనసానపల్లి
0 comments:
Post a Comment