విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు వామపక్ష నేతలు సంఘీభావం తెలిపారు. బుధవారం దీక్షా స్థలిని సందర్శించిన వామపక్ష నేతలు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను పరామర్శించి, తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు డిమాండ్ చేశారు -
Home »
» విజయమ్మ దీక్షకు వామపక్ష నేతల మద్దతు
విజయమ్మ దీక్షకు వామపక్ష నేతల మద్దతు
Written By news on Wednesday, April 3, 2013 | 4/03/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment