విజయవాడ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 125వ రోజు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. జొన్నలగడ్డ క్రాస్రోడ్డు నుంచి గుమ్మడిదూరు వరకు పాదయాత్ర సాగిన తరువాత షర్మిల రాత్రి బసచేస్తారని వారు వివరించారు.
పర్యటించే ప్రాంతాలు
జొన్నలగడ్డ క్రాస్రోడ్డు, గుమ్మడిదూరు
పర్యటించే ప్రాంతాలు
జొన్నలగడ్డ క్రాస్రోడ్డు, గుమ్మడిదూరు
0 comments:
Post a Comment