ముంబై హైవేపై వైఎస్‌ఆర్ సీపీ నేతల ఆందోళన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముంబై హైవేపై వైఎస్‌ఆర్ సీపీ నేతల ఆందోళన

ముంబై హైవేపై వైఎస్‌ఆర్ సీపీ నేతల ఆందోళన

Written By news on Tuesday, April 9, 2013 | 4/09/2013

వైఎస్ఆర్ సీపీ నేతలు మంగళవారం ముంబై హైవేపై ఆందోళనకు దిగారు. రాష్ట్ర బంద్ లో భాగంగా వారు కూకట్ పల్లి ఆర్టీసీ బస్సు డిపో ఎదుట బైఠాయించారు. బస్సులను డిపోలో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అంతకు ముందు వారు కూకట్ పల్లి బాలాజీనగర్ లో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం బంద్ లో పాల్గొనేందుకు బయల్దేరారు. కాగా ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అడ్డుకున్నారు.
Share this article :

0 comments: