వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం ఉదయం లోటస్ పాండ్ నుంచి చేవెళ్ల బయల్దేరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున లోటస్ పాండ్ తరలివచ్చారు. రాష్ట్ర ప్రజల కష్టసుఖాలు నేరుగా తెలుసుకుని వారికి భరోసా కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఆమె రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పంటలు ఎండిపోయిన రైతుల పొలలాలను, మౌలిక వసతుల్లేక ఇబ్బంది పడుతున్న దళితుల కాలనీలను విజయమ్మ సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
|
Home »
» చేవెళ్ల బయల్దేరిన విజయమ్మ
చేవెళ్ల బయల్దేరిన విజయమ్మ
Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment