కరెంట్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ నేతలు చేస్తున్న దీక్షకు సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. 5 రోజుల దీక్ష ద్వారా ప్రజల సమస్యను చాటి చెప్పగలిగారని ఈ సందర్భంగా పొత్తూరి అన్నారు. దీక్ష చేస్తున్న వారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని చెప్పారు. వైఎస్ఆర్ అభిమానిగా దీక్ష విరమించాలని విజయమ్మసహా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరో బలవంతంగా దీక్షను విరమింపజేయడం కన్నా తన సలహా మేరకు విరమించాలని కోరారు.
Home »
» వైఎస్సార్ సీపీ దీక్షకు పొత్తూరి సంఘీభావం
వైఎస్సార్ సీపీ దీక్షకు పొత్తూరి సంఘీభావం
Written By news on Saturday, April 6, 2013 | 4/06/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment