రాష్ర్టంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమానికి నడుంబిగించింది. శనివారం నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి రచ్చబండ కార్యక్రమం ఆరంభం కానుంది. రచ్చబండ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొనున్నారు. అదే రోజు సాయంత్రం వికారాబాద్ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.
Home »
» రేపటి నుంచి వైఎస్సార్సీపీ రచ్చబండ కార్యక్రమం
రేపటి నుంచి వైఎస్సార్సీపీ రచ్చబండ కార్యక్రమం
Written By news on Friday, April 26, 2013 | 4/26/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment