ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం 142వ రోజు పాదయాత్ర శాంతినగర్ వద్ద ముగిసింది. నేటి పాదయాత్రలో షర్మిల 11.8 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు 1,905.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర షర్మిల చేసింది. చండ్రుగొండ మండలంలోని అయ్యన్నపాలెం శివారు ప్రాంతం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర దామరచర్ల, మద్దుకూరు, కట్టుగూడెం, గుంపెన క్రాస్ రోడ్, ఎర్రగుంట, శాంతినగర్ వరకు సాగిందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు.
Home »
» ముగిసిన షర్మిల 142వ రోజు పాదయాత్ర!
ముగిసిన షర్మిల 142వ రోజు పాదయాత్ర!
Written By news on Wednesday, May 8, 2013 | 5/08/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment