ఈనెల 27 సాయంత్రం నెక్లెస్రోడ్డు పీపుల్స్ప్లాజా నుంచి 10వేల మందితో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జనక్ప్రసాద్ తెలిపారు. 28న ఇందిరాపార్క్ వద్ద వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు అనుమతి, భద్రత ఇవ్వాల్సిందిగా డీజీపీ దినేష్ రెడ్డిని కోరామన్నారు. తమ డీజీపీ సానుకూలంగా స్పందించారని జనక్ప్రసాద్ తెలిపారు.
Home »
» 28న వైఎస్ విజయమ్మ ధర్నా
28న వైఎస్ విజయమ్మ ధర్నా
Written By news on Wednesday, May 22, 2013 | 5/22/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment