పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్లకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీలకు చెందిన 2 వేల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సోదరి షర్మిల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.
Home »
» వైఎస్సార్ సీపీలో 2 వేల మంది చేరిక
వైఎస్సార్ సీపీలో 2 వేల మంది చేరిక
Written By news on Saturday, May 25, 2013 | 5/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment