ప్రజలతరపున మరిన్నిపోరాటాలు: వైఎస్ఆర్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలతరపున మరిన్నిపోరాటాలు: వైఎస్ఆర్

ప్రజలతరపున మరిన్నిపోరాటాలు: వైఎస్ఆర్

Written By news on Friday, May 10, 2013 | 5/10/2013

వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అధ్యక్షతన రాజకీయవ్యవహారాల కమిటీ సమావేశమైంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. తెలంగాణలో ఓదార్పుయాత్రపై కూడా చర్చించారు. ప్రజల తరపున మరిన్ని పోరాటాలు చేయాలని నిర్ణయించారు. త్వరలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ త్వరలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ను విజయమ్మ సందర్శిస్తారని చెప్పారు. 
Share this article :

0 comments: