వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరోప్రజాప్రస్థానం యాత్ర 145వ రోజు శనివారం జిల్లాలో 11 కిలోమీటర్లు సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. సత్తుపల్లి మండలం కిష్టారం శివారు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర సత్తుపల్లి దాటనుందని పేర్కొన్నారు. సత్తుపల్లి బస్టాండ్ సెంటర్లో సభ జరగనుందని పేర్కొన్నారు.
పర్యటించే ప్రాంతాలు
కిష్టారం, వెంగళరావునగర్, సత్తుపల్లి
పర్యటించే ప్రాంతాలు
కిష్టారం, వెంగళరావునగర్, సత్తుపల్లి
0 comments:
Post a Comment