పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడిన నలుగురు వరంగల్ జిల్లా నేతలపై పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రాధ, మసూద్, మోమన్ రావు, శ్రీనివాస్ తదితరులు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. వీరు కార్మిక, ఎస్.సి.సెల్, వాణిజ్య,మహిళ విబాగాలకు చెందిన నేతలుగా ఉన్నారు.
Home »
» పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడిన నేతల సస్పెండ్
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడిన నేతల సస్పెండ్
Written By news on Thursday, May 9, 2013 | 5/09/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment