వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 152వ రోజు శనివారం 12.2 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని ద్వారకాతిరుమల నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి కొత్తగూడెం చేరుతుందని పేర్కొన్నారు.
పర్యటించే ప్రాంతాలు : ద్వారకాతిరుమల, రాళ్లకుంట, అయ్యవరం, కొత్తగూడెం
పర్యటించే ప్రాంతాలు : ద్వారకాతిరుమల, రాళ్లకుంట, అయ్యవరం, కొత్తగూడెం
0 comments:
Post a Comment