వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలన్నింటిలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్షలు కొనసాగుతాయి.
కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షను విజయమ్మ కొనసాగిస్తారు. జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా దీక్షలో పాల్గొంటారు
కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షను విజయమ్మ కొనసాగిస్తారు. జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా దీక్షలో పాల్గొంటారు
0 comments:
Post a Comment