వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 154వ రోజు సోమవారం 12.4 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి వెంకట్రామన్నగూడెం చేరుతుందని పేర్కొన్నారు.
పర్యటించే ప్రాంతాలు :
ప్రకాశరావుపాలెం, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ, వెంకట్రామన్నగూడెం.
పర్యటించే ప్రాంతాలు :
ప్రకాశరావుపాలెం, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ, వెంకట్రామన్నగూడెం.
0 comments:
Post a Comment