వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 156వ రోజు బుధవారం 9.8 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని పెంటపాడులో ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని జల్లికొమ్మర గ్రామానికి చేరుతుందని పేర్కొన్నారు.
పర్యటించే ప్రాంతాలు : పెంటపాడు, కస్పా పెంటపాడు, యానాలపల్లి, పరిమెళ్ల, జల్లికొమ్మర
పర్యటించే ప్రాంతాలు : పెంటపాడు, కస్పా పెంటపాడు, యానాలపల్లి, పరిమెళ్ల, జల్లికొమ్మర
0 comments:
Post a Comment