వైఎస్ఆర్ ఉన్నప్పుడు రైతులు రాజులుగా ఉన్నారని మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల అన్నారు. మహిళలకు 25 పైసలకే రుణాలిచ్చారని..పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ ద్వారా YSR ఉచితవిద్య అందించారని.. షర్మిల తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్యాన్ని కూడా పేదలకు అందచేసిన వ్యక్తి వైఎస్ఆర్ అని షర్మిల ఈ సందర్బంగా గుర్తు చేశారు.
ప్రజలపై దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఛార్జీలను పెంచిందని..అలాంటి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు అండగా నిలిచారని షర్మిల అన్నారు. కాంగ్రెస్- టీడీపీ కుమ్మక్కై జగన్ను జైలులో ఉంచారని షర్మిల మండిపడ్డారు.
ప్రజలపై దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఛార్జీలను పెంచిందని..అలాంటి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు అండగా నిలిచారని షర్మిల అన్నారు. కాంగ్రెస్- టీడీపీ కుమ్మక్కై జగన్ను జైలులో ఉంచారని షర్మిల మండిపడ్డారు.
0 comments:
Post a Comment