వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 159వ రోజు శనివారం 11.1 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. ఉండిలో ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీకి చేరుతుందని పేర్కొన్నారు. భీమవరం ప్రకాశం చౌక్లో బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారని తెలిపారు.
పర్యటించే ప్రాంతాలు : మహదేవపట్నం అడ్డరోడ్డు, నరసింహపురం, భీమవరంలోని ఉండి రైల్వేగేటు, పాత బస్టాండ్, ప్రకాశం చౌక్, కొత్త బస్టాండ్, హౌసింగ్ బోర్డు కాలనీ |
Home »
» మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా
Written By news on Saturday, May 25, 2013 | 5/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment