తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఈ సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు కుమారుడు రత్నాకర్ కూడా పార్టీలో చేరారు. లోటస్ పాండ్ లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వారిని సాదరంగా ఆహ్వానించారు. వారిద్దరిపై పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
Home »
» వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన దాడి
వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన దాడి
Written By news on Saturday, May 4, 2013 | 5/04/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment