రంగారెడ్డి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటిస్తారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్లో స్థలాలను క్రమబద్దీకరించాలంటూ స్థానిక వైఎస్ఆర్ సీపీ నేతలు చేపట్టిన 3 రోజుల నిరాహార దీక్ష శిబిరాన్ని విజయమ్మ సందర్శించనున్నారు. నిరాహారదీక్షకు సంఘీభావంగా రేపు సాయంత్రం 5 గంటలకు ప్రజలను ఉద్దేశించి వైఎస్ విజయమ్మ ప్రసంగిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు.
Home »
» రేపు మహేశ్వరంలో విజయమ్మ పర్యటన!
రేపు మహేశ్వరంలో విజయమ్మ పర్యటన!
Written By news on Friday, May 3, 2013 | 5/03/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment