ఖమ్మం: వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర 136వ రోజు శుక్రవారం జిల్లాలో 12.4 కిలోమీటర్లు సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. ఏన్కూరు మండలం భగవాన్నాయక్ తండా శివారు నుంచి ప్రారంభమై అక్కినాపురం తండా మీదుగా జూలూరుపాడు మండల కేంద్రం, సాయిరాం తండా వరకు కొనసాగుతుందని, ఇక్కడ షర్మిల రాత్రి బస చేస్తారని వివరించారు.
పర్యటించే ప్రాంతాలు..
అక్కినాపురం తండా, హిమామ్నగర్, వినోబానగర్,
ఒంటిగుడిసె క్రాస్రోడ్, జూలూరుపాడు, సాయిరాంతండా
పర్యటించే ప్రాంతాలు..
అక్కినాపురం తండా, హిమామ్నగర్, వినోబానగర్,
ఒంటిగుడిసె క్రాస్రోడ్, జూలూరుపాడు, సాయిరాంతండా
0 comments:
Post a Comment