మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 136వ రోజయిన గురువారం జిల్లాలో 12.3 కిలోమీటర్లు సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. ఏన్కూరు మండలం రాజలింగాల నుంచి ప్రారంభమై భగవాన్ నాయక్ తండా వరకు పాదయాత్ర కొనసాగుతుందని, అక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో బస చేస్తారని పేర్కొన్నారు.
పర్యటించే ప్రాంతాలు..
బురదరాఘవాపురం, లచ్చగూడెం, లింగన్నపేట, ఇందిరానగర్, ఏన్కూరు మీదుగా భగవాన్నాయక్తండా వరకు
పర్యటించే ప్రాంతాలు..
బురదరాఘవాపురం, లచ్చగూడెం, లింగన్నపేట, ఇందిరానగర్, ఏన్కూరు మీదుగా భగవాన్నాయక్తండా వరకు
0 comments:
Post a Comment