మరోప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నేడు షర్మిల ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర 143వ రోజుకు చేరుకుంది. ఆమె గురువారం ఉదయం మైబూబ్నగర్ ఎక్స్రోడ్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
లింగగూడెం ఎక్స్రోడ్, ఉప్పలచెలక, రంగారావు బంజెర, ఎడ్ల బంజెర మీదుగా.. విఎం బంజారా చేరుకుంటారు. అక్కడ షర్మిల బహిరంగ సభలో పాల్గొంటారు. నేడు షర్మిల 11.8 కిలోమీటర్లమేర పాదయాత్ర చేయనున్నారు
లింగగూడెం ఎక్స్రోడ్, ఉప్పలచెలక, రంగారావు బంజెర, ఎడ్ల బంజెర మీదుగా.. విఎం బంజారా చేరుకుంటారు. అక్కడ షర్మిల బహిరంగ సభలో పాల్గొంటారు. నేడు షర్మిల 11.8 కిలోమీటర్లమేర పాదయాత్ర చేయనున్నారు
0 comments:
Post a Comment