వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకుంది. షర్మిలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన జనంతో నరసాపురం పట్టణ రహదారులు పోటెత్తాయి. ఎటు చూసినా జనమే జనం. వైఎస్ఆర్ అభిమానుల రాకతో నరసాపురం జనసంద్రంగా మారింది - See more at:
Home »
» నరసాపురంలో షర్మిల సభకు పోటెత్తిన జనం
నరసాపురంలో షర్మిల సభకు పోటెత్తిన జనం
Written By news on Monday, May 27, 2013 | 5/27/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment