వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. కాగా బెయిల్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది -
Home »
» జగన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ప్రారంభం
జగన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ప్రారంభం
Written By news on Monday, May 6, 2013 | 5/06/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment