హైదరాబాద్: వైఎస్ జగన్ అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించిన తమ నిరసన వ్యక్తం చేశాయి. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా ర్యాలీల్లో పాల్గొన్నారు. జగన్ పై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
*శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వైఎస్ఆర్ సీపీ నేతల కొవ్వొత్తుల ర్యాలీ *తూర్పుగోదావరి సామర్లకోటలో తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ *వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మార్వో కార్యాలయం నుంచి వైఎస్ విగ్రహం వరకు మహిళల కొవ్వొత్తుల ర్యాలీ *గుంటూరు జిల్లా అరండల్పేటలో కొవ్వొత్తుల ర్యాలీ, మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు సహా వందలాది కార్యకర్తల హాజరు *ప్రకాశం జిల్లా పర్చూరులో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల కొవ్వొత్తుల ప్రదర్శన *చిత్తూరులో సర్వమత ప్రార్థనలు జరిపి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన జిల్లా కన్వీనర్ నారాయణస్వా |
Home »
» అక్రమ నిర్బంధంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
అక్రమ నిర్బంధంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
Written By news on Monday, May 27, 2013 | 5/27/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment