ఎబ్రోన్ చర్చి ట్రస్ట్తో వైఎస్ఆర్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఎబ్రోన్ ట్రస్టీలు పీటర్, జాన్ సుబ్బారెడ్డి, సామ్సన్ స్పష్టం చేశారు. వారు శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కావాలనే కొంతమంది ఎబ్రోన్ చర్చిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
2004 మార్చి 23న ఎబ్రోన్ సొసైటీ రద్దు చేయబడిందని, మరుసటి రోజు 24న ఎబ్రోన్ ట్రస్ట్ ఏర్పాటు అయినట్లు వారు తెలిపారు. 25వ తేదీన సొసైటీ ఆస్తులన్నీ ట్రస్టుకు బదిలీ చేశారని, ఈ ఆస్తుల బదిలీని హైకోర్టు కూడా ఆమోదం తెలిపిందని పీటర్, జాన్ సుబ్బారెడ్డి, సామ్సన్ వెల్లడించారు.
2004 మార్చి 23న ఎబ్రోన్ సొసైటీ రద్దు చేయబడిందని, మరుసటి రోజు 24న ఎబ్రోన్ ట్రస్ట్ ఏర్పాటు అయినట్లు వారు తెలిపారు. 25వ తేదీన సొసైటీ ఆస్తులన్నీ ట్రస్టుకు బదిలీ చేశారని, ఈ ఆస్తుల బదిలీని హైకోర్టు కూడా ఆమోదం తెలిపిందని పీటర్, జాన్ సుబ్బారెడ్డి, సామ్సన్ వెల్లడించారు.
0 comments:
Post a Comment