వైఎస్ షర్మిల 149వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఆమె ముత్యాలంపేట నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం టీ.నర్సాపురంలో రచ్చబండ నిర్వహిస్తారు.
అక్కడి నుంచి గురవయ్యపాలెం వరకు పాదయాత్ర చేసిన అనంతరం అక్కడే భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం తర్వాత ఏపుగుంట, శ్రీరామవరం, తిరుమలదేవిపేట, మధ్యాహ్నపువారిగూడెం వరకు పాదయాత్ర చేస్తారు. రాత్రికి మధ్యాహ్నపువారిగూడెంలో ఈ రాత్రికి బస చేస్తారు.
అక్కడి నుంచి గురవయ్యపాలెం వరకు పాదయాత్ర చేసిన అనంతరం అక్కడే భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం తర్వాత ఏపుగుంట, శ్రీరామవరం, తిరుమలదేవిపేట, మధ్యాహ్నపువారిగూడెం వరకు పాదయాత్ర చేస్తారు. రాత్రికి మధ్యాహ్నపువారిగూడెంలో ఈ రాత్రికి బస చేస్తారు.
0 comments:
Post a Comment