రంగారెడ్డి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతోనే రాజకీయాల్లోకి వచ్చానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్ఆర్ 200 కోట్ల రూపాయలను కేటాయించారని శ్రీశైలం గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ లో జరిగిన బహిరంగసభలో వైఎస్ విజయమ్మ సమక్షంలో కూన శ్రీశైలం గౌడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు.
Home »
» వైఎస్ ఆశయాలతో రాజకీయాల్లోకి: శ్రీశైలం గౌడ్
వైఎస్ ఆశయాలతో రాజకీయాల్లోకి: శ్రీశైలం గౌడ్
Written By news on Monday, May 6, 2013 | 5/06/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment