తిరుమల: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుమల బాలాజీ నగర్లో కాలనీ వాసులకు నీటి సౌకర్యం కల్పించడంలో టీటీడీ అశ్రద్ధ చేస్తుందని భూమన విమర్శించారు. కాలనీ వాసులను ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తే టీటీడీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామన్నారు. ఆ ప్రాంత వాసులకు పక్కా గృహం, పారిశుద్ధ్యం, నీరు అవసరమని ఆయన అన్నారు. బాలాజీ నగర వాసులపై రెండేళ్ల పాటు పని చేసే అధికార్ల పెత్తనం తగదని భూమన మండిపడ్డారు.
Home »
» తిరుమలలో పల్లెనిద్ర చేస్తున్న భూమన
తిరుమలలో పల్లెనిద్ర చేస్తున్న భూమన
Written By news on Tuesday, May 7, 2013 | 5/07/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment