సీబీఐ కాంగ్రెస్ జేబు సంస్థగా మారిందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు. సోనియా గాంధీని ధిక్కరించినందుకే వైఎస్ జగన్కు కష్టాలపాల్జేరని ఆయన ఆరోపించారు. సీబీఐ నిజాయతీగా వ్యవహరించడం లేదని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు సీబీఐని ఆడిస్తున్నాయని అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజాకోర్టులో జగన్ కడిగిన ముత్యం బయటకొస్తారన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.
Home »
» సీబీఐ కాంగ్రెస్ జేబు సంస్థ: భూమన
సీబీఐ కాంగ్రెస్ జేబు సంస్థ: భూమన
Written By news on Thursday, May 9, 2013 | 5/09/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment