తెలంగాణ కోసం చంద్రబాబు ఇచ్చిన లేఖలో స్పష్టతలేదు అని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని అప్పుడే చెప్పానని ఎర్రబెల్లి అన్నారు. ఈ వ్యవహారంలో తాను అలిగితే నన్ను బుజ్జగించింది కడియం శ్రీహరేనని అన్నారు. కడియంను టార్గెట్ చేసే ప్రయత్నంలో ఎర్రబెల్లి గుట్టువిప్పినట్టు తెలుస్తోంది.
Home »
» చంద్రబాబు ఇచ్చిన లేఖలో స్పష్టత లేదు: ఎర్రబెల్లి
చంద్రబాబు ఇచ్చిన లేఖలో స్పష్టత లేదు: ఎర్రబెల్లి
Written By news on Friday, May 17, 2013 | 5/17/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment