వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరోప్రజాప్రస్థానం యాత్ర 144వ రోజు శుక్రవారం జిల్లాలో 12.2 కిలోమీటర్లు సాగనుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. పెనుబల్లి నుంచి పారంభం కానున్న పాదయాత్ర కొత్తలంకపల్లి శివారు వరకు సాగుతుందని తెలిపారు.
పర్యటించే ప్రాంతాలు
రాంచందర్రావు బంజర్, లంకాసాగర్క్రాస్రోడ్, మండాలపాడు, లంకపల్లి, కొత్తలంకపల్లి
పర్యటించే ప్రాంతాలు
రాంచందర్రావు బంజర్, లంకాసాగర్క్రాస్రోడ్, మండాలపాడు, లంకపల్లి, కొత్తలంకపల్లి
0 comments:
Post a Comment