సీబీఐ ప్రాథమిక హక్కులను హరిస్తోంది: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ ప్రాథమిక హక్కులను హరిస్తోంది: షర్మిల

సీబీఐ ప్రాథమిక హక్కులను హరిస్తోంది: షర్మిల

Written By news on Thursday, May 9, 2013 | 5/09/2013

ఖమ్మం: జగనన్నది పొలిటికల్ కేసు అని షర్మిల వ్యాఖ్యానించారు. దోషి అని నిర్థారించకుండానే జైలులో ఉంచమని ఏ చట్టం చెబుతోందని షర్మిల ప్రశ్నించారు. ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులను సీబీఐ హరిస్తోందని షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ, సీబీఐలు జగనన్నపై కక్ష సాధిస్తున్నాయని షర్మిల అన్నారు. జగనన్నను అనవసరంగా సంవత్సరం పాటు జైలులో ఉంచారని..జగనన్న నిర్దోషి అని తేలాక బాధ్యత ఎవరు తీసుకుంటారని...ఆశిక్షను ఎవరు అనుభవిస్తారని షర్మిల నిలదీశారు. 
Share this article :

0 comments: