వైఎస్.రాజశేఖర్రెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరోప్రజాప్రస్థానం యాత్ర 141వ రోజు మంగళవారం జిల్లాలో 11.9 కిలోమీటర్లు సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. కొత్తగూడెం మండలంలోని 5 ఇంక్లైన్ వద్ద ప్రారంభమయ్యే పాదయాత్ర చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం వరకు సాగుతుందని వివరించారు.
పర్యటించే ప్రాంతాలు
పెనగడప, అంబేద్కర్ నగర్, తిప్పనపల్లి, ఇందిరానగర్ కాలనీ, చండ్రుగొండ, అయ్యన్నపాలెం
పర్యటించే ప్రాంతాలు
పెనగడప, అంబేద్కర్ నగర్, తిప్పనపల్లి, ఇందిరానగర్ కాలనీ, చండ్రుగొండ, అయ్యన్నపాలెం
0 comments:
Post a Comment