ద్వారకా తిరుమల : రెండో తిరుపతిగా ప్రసిద్ధి గాంచి ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని వైఎస్ షర్మిల శనివారం దర్శించుకున్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె ఈరోజు యాత్రను ద్వారకా తిరుమల నుంచే ప్రారంభించనున్నారు. ఆమె చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 152వ రోజుకి చేరింది. గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర సాగుతుంది. రాళ్లకుంట, అయ్యవరం, కొత్తగూడెం మీదుగా 12.2 కిలో మీటర్లు షర్మిల నడుస్తారు. కొత్త గూడెంలో రాత్రికి ఆమె బస చేస్తారు.
Home »
» వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న షర్మిల
వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న షర్మిల
Written By news on Saturday, May 18, 2013 | 5/18/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment