కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పార్టీలో చేరనున్నారు. 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా శ్రీశైలంగౌడ్ ఎన్నికై.. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. ఈ సభకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
Home »
» కుత్బుల్లాపూర్ సభకు భారీగా జనం హాజరు!
కుత్బుల్లాపూర్ సభకు భారీగా జనం హాజరు!
Written By news on Monday, May 6, 2013 | 5/06/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment