వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 161వ రోజు సోమవారం 14.5 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. వీరవాసరం మండలం మత్స్యపురిలో ప్రారంభమయ్యే పాదయాత్ర నరసాపురం చేరుతుందని పేర్కొన్నారు. నరసాపురంలో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.
పర్యటించే ప్రాంతాలు : కొప్పర్రు, లిఖితపూడి, సరిపల్లి, నరసాపురం, శ్రీహరిపేట, పాలకొల్లు రోడ్డు
పర్యటించే ప్రాంతాలు : కొప్పర్రు, లిఖితపూడి, సరిపల్లి, నరసాపురం, శ్రీహరిపేట, పాలకొల్లు రోడ్డు
0 comments:
Post a Comment