ఏలూరు:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 151వ రోజు శుక్రవారం 12.5 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. కామవరపుకోట మండలం కొత్త వెంకటాపురం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు చేరుతుందని పేర్కొన్నారు.
పర్యటించే ప్రాంతాలు : కొత్త వెంకటాపురం, పాత వెంకటాపురం, యడవల్లి, దొరసానిపాడు
పర్యటించే ప్రాంతాలు : కొత్త వెంకటాపురం, పాత వెంకటాపురం, యడవల్లి, దొరసానిపాడు
0 comments:
Post a Comment