హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల 25న మెదక్ జిల్లా జోగిపేటలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొననున్నారు. దీంతో సభ కోసం పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్, పార్టీ జిల్లా కన్వీనర్ భట్టి జగపతిలు బుధవారం ఉదయం సభాస్థలిని పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నందున విజయమ్మ పర్యటన జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. |
Home »
» 25న జోగిపేటలో విజయమ్మ పర్యటన
25న జోగిపేటలో విజయమ్మ పర్యటన
Written By news on Wednesday, June 19, 2013 | 6/19/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment