ధర్మాన, సబితా మంత్రులుగా ఉన్న్నప్పుడు Judicial custody అవసరం లేదన్న సిబిఐ ఇప్పుడు మాత్రం కస్టడీ కావాలంటోంది అదీకూడా వాళ్ళు బైట ఉంటె సాక్షాలను తారుమారు చేస్తారని. మరి మంత్రులు గా ఉన్నప్పుడు సాక్షాలను తారుమారు చేసే అవకాసం ఉందా లేకపోతె పదవిలో లేని మాజీలకు అవకాసం ఉందా?
పొతే ఆర్ధిక కేసులలో GO లన్నీ వ్రాత పూర్వకంగా ఉన్నాయి , మంత్రి పదవిలో ఉన్న లేకున్నా మార్చేది ఏమి లేదు.
కాకపోతే అప్పుడు సోనియా నుంచి సంకేతం లేదు, ఇప్పుడు ఉంది. అంటే తేడ!
సోనియా మాజీ కార్యదర్శిపై కేసు మూసేసిన సీబీఐ.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సన్నిహితుడు, ఆమె మాజీ వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జిపై దాఖలైన ఆదాయానికి మించి ఆస్తుల కేసును సీబీఐ మూసేసింది. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనడానికి తమకు తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంది. పలు ఆధారాల కోసం పదేళ్ల కిందట అమెరికాకు విన్నవించామని, వాటిని ఇప్పటివరకు అందించలేదని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. విన్సెంట్ జార్జి 1990 తర్వాత పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించారని, దక్షిణ ఢిల్లీలో విలాసవంతమైన నివాస గృహాలు, వాణిజ్య భవనాలు కొన్నారని, బెంగళూరు, చెన్నై, కేరళలలో పలు ఆస్తులు కూడబెట్టారని, ఢిల్లీ సరిహద్దులో వ్యవసాయ భూమి కొనుగోలు చేశారన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది.
సోర్స్: CV Reddy
పొతే ఆర్ధిక కేసులలో GO లన్నీ వ్రాత పూర్వకంగా ఉన్నాయి , మంత్రి పదవిలో ఉన్న లేకున్నా మార్చేది ఏమి లేదు.
కాకపోతే అప్పుడు సోనియా నుంచి సంకేతం లేదు, ఇప్పుడు ఉంది. అంటే తేడ!
సోనియా మాజీ కార్యదర్శిపై కేసు మూసేసిన సీబీఐ.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సన్నిహితుడు, ఆమె మాజీ వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జిపై దాఖలైన ఆదాయానికి మించి ఆస్తుల కేసును సీబీఐ మూసేసింది. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనడానికి తమకు తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంది. పలు ఆధారాల కోసం పదేళ్ల కిందట అమెరికాకు విన్నవించామని, వాటిని ఇప్పటివరకు అందించలేదని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. విన్సెంట్ జార్జి 1990 తర్వాత పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించారని, దక్షిణ ఢిల్లీలో విలాసవంతమైన నివాస గృహాలు, వాణిజ్య భవనాలు కొన్నారని, బెంగళూరు, చెన్నై, కేరళలలో పలు ఆస్తులు కూడబెట్టారని, ఢిల్లీ సరిహద్దులో వ్యవసాయ భూమి కొనుగోలు చేశారన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది.
సోర్స్: CV Reddy
0 comments:
Post a Comment