వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో బుధవారం (184వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి మంగళవారం ప్రక టించారు.
కిర్లంపూడి నుంచి బుధ వారం ఉదయం షర్మిల పాద యాత్ర ప్రారంభిస్తారు. 5.9 కిలోమీటర్ల నడక అనంతరం రాచపల్లి క్రాస్ రోడ్సకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి 8.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగి స్తారు. ఒమ్మంగి తరువాత రాత్రి బస చేస్తారు. బుధవారం మొత్తం 14.4 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.
పర్యటించే ప్రాంతాలు : - ప్రత్తిపాడు, రాచపల్లి క్రాస్ రోడ్స, రాచపల్లి, ఒమ్మంగి
కిర్లంపూడి నుంచి బుధ వారం ఉదయం షర్మిల పాద యాత్ర ప్రారంభిస్తారు. 5.9 కిలోమీటర్ల నడక అనంతరం రాచపల్లి క్రాస్ రోడ్సకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి 8.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగి స్తారు. ఒమ్మంగి తరువాత రాత్రి బస చేస్తారు. బుధవారం మొత్తం 14.4 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.
పర్యటించే ప్రాంతాలు : - ప్రత్తిపాడు, రాచపల్లి క్రాస్ రోడ్స, రాచపల్లి, ఒమ్మంగి
0 comments:
Post a Comment